మహాభారతంలో జరిగినన్ని మోసాలు జగన్‌ పాలనలో కన్పిస్తున్నాయి: నాగబాబు

మహాభారతంలో జరిగినన్ని మోసాలు జగన్‌ పాలనలో కన్పిస్తున్నాయి: నాగబాబు
వైసీపీ అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు

వైసీపీ అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన నాగబాబు.. మహాభారతంలో జరిగినన్ని మోసాలు జగన్‌ పాలనలో కన్పిస్తున్నాయన్నారు. ఇక వైసీపీ మోసాలతో మరో గ్రంథం రాయోచ్చన్న నాగబాబు.. జగన్ వద్ద ఉన్న ఎమ్మెల్యేల్లో 80నుంచి 90శాతం మంది అవినీతి పరులేన్నారు.

Tags

Read MoreRead Less
Next Story