చికోటి గ్యాంగ్కు మరోసారి ఈడీ నోటీసులు

X
By - Subba Reddy |9 May 2023 12:30 PM IST
క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ను గతంలో ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేసింది
చికోటి ప్రవీణ్కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ను గతంలో ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేసింది. థాయ్లాండ్లో జరిగిన ఘటన తర్వాత చికోటికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించారని ఈడీ నోటీసులు జారీ చేసింది. చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. పత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో ముగ్గురికి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. చికోటి ప్రవీణ్ మే12న థాయ్లాండ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. చికోటి ప్రవీణ్ వచ్చేవారం ఈడీ ముందు హాజరైయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ కు ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com