కంచికచర్ల మండలానికి 11 వాటర్ ట్యాంకర్లు అందజేసిన ఎంపీ కేశినేని

X
By - Subba Reddy |12 May 2023 4:45 PM IST
విజయవాడ పరిధి గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు, ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ కార్యక్రమానకి శ్రీకారం చుట్టారు ఎంపీ కేశినేని
విజయవాడ పరిధి గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు, ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ కార్యక్రమానకి శ్రీకారం చుట్టారు ఎంపీ కేశినేని నాని. తొలి విడతలో భాగంగా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలానికి 11 వాటర్ ట్యాంకర్లు అందచేశారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఎంపీ లార్డ్స్ కింద వాటర్ ట్యాంకుర్లు అందిస్తామన్నారు ఎంపీ కేసినేని నాని. తొలి విడతలో భాగంగా 112 ట్యాంకర్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా 11 ట్యాంకర్లు అందచేసామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com