ఏపీలో కొత్తగా 3,676 కరోనా కేసులు

X
By - kasi |17 Oct 2020 7:00 PM IST
ఏపీలో గత 24 గంటల్లో 70,881 శాంపిల్స్ ని పరీక్షించగా 3,676 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, గుంటూరు లో నలుగురు, కృష్ణ లో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు , పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 5,529 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,76,251 పాజిటివ్ కేసు లకు గాను.. 7,32,743 మంది డిశ్చార్జ్ కాగా.. 6,406 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 37,102 గా ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com