అమరావతికి శంకుస్థాపన చేసి రేపటికి 5 ఏళ్ళు..

అమరావతికి శంకుస్థాపన చేసి రేపటికి 5 ఏళ్ళు..

అమరావతి కి శంకుస్థాపన చేసి రేపటికి 5 ఏళ్ళు అయింది. ఈ నేపథ్యంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మొలిచిన పిచ్చి మొక్కలు రైతులు శుభ్రం చేసుకున్నారు. రేపు శంకుస్థాపన ప్రాంతం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు రైతులు. అయితే ఆ ప్రదేశంలో శుభ్రం చేయడానికి వీలు లేదని కాసేపు పోలీసులు ఆంక్షలు విధించారు. తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి శుభ్రం చేసుకునేందుకు రైతులకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దేవాలయం గా భావించే ప్రదేశంలో మొలిచిన పిచ్చి మొక్కలు తొలగించడానికి పోలీసులు అనుమతి కావాలా అంటూ రైతులు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story