459వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
మరోవైపు విశాఖ ఉక్కు ఉద్యమానికి కూడా మద్దతు చెబుతున్నారు.
BY Nagesh Swarna20 March 2021 4:43 AM GMT

X
Nagesh Swarna20 March 2021 4:43 AM GMT
అమరావతి ఉద్యమం 459వ రోజుకు చేరుకుంది. మందడం, తుళ్లూరు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, తదితర గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఉద్యమానికి కూడా మద్దతు చెబుతున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రిలే దీక్షలు చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
Karthavyam: 'కర్తవ్యం' చిత్రానికి 32 ఏళ్లు.. విజయశాంతి స్పెషల్...
29 Jun 2022 4:02 PM GMTNani: 'దసరా' కథపై నాని నమ్మకం.. అందుకే ఆ సంచలన నిర్ణయం..
29 Jun 2022 3:30 PM GMTOTT: ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై ఇదే...
29 Jun 2022 3:15 PM GMTRaashi Khanna: 'రొమాంటిక్ సీన్సే ఈజీ'.. రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్...
29 Jun 2022 3:00 PM GMTRam Pothineni: గర్ల్ఫ్రెండ్తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMTAnasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్కు షాక్.. అనసూయ కూడా ఔట్.....
29 Jun 2022 12:05 PM GMT