రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 312వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఉద్దండరాయుని పాలెం సహా పలు గ్రామాల్లోని శిబిరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story