రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : రైతులు
X
By - kasi |24 Oct 2020 3:51 PM IST
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 312వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఉద్దండరాయుని పాలెం సహా పలు గ్రామాల్లోని శిబిరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com