రైతు నాయకురాలు శైలజను ఈడ్చుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసులు
ప్రసాదాన్ని ఎందుకు తన్నారంటూ.. డీఎస్పీ వెంకటేశ్వరరావును మహిళలు నిలదీశారు.

అమరావతిలో రైతుల పోరాటం ఉధృతంగా సాగుతోంది. వరుస నిరసనలతో రాజధాని గ్రామాలు హోరెత్తుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి మహిళా రైతులు చేపట్టిన ర్యాలీ.. పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తంగా మారింది. అమరావతి పరిరక్షణ నినాదంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు ర్యాలీగా బయల్దేరిన రైతుల్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతు నాయకురాలు శైలజను ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించారు. పోలీసుల తీరుకు నిరసనగా బ్యారేజ్నుంచి దూకేందుకు మహిళలు యత్నించారు.
అటు.. పోలీసుల వైఖరిపై మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మవారిని దర్శనం చేసుకుని.. నైవేద్యం సమర్పించాలని భావించిన మహిళలు.. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ప్రసాదాన్ని మందడం దీక్షా శిబిరం వద్దకు తీసుకెళ్లారు. భక్తులకు ప్రసాదం పంచి పెట్టాలని భావించారు. కానీ.. ప్రసాదాన్ని పోలీసులు కాలుతో తన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రసాదాన్ని ఎందుకు తన్నారంటూ.. డీఎస్పీ వెంకటేశ్వరరావును మహిళలు నిలదీశారు.
RELATED STORIES
Anil Ravipudi: నెగిటివ్ కామెంట్స్కు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఘాటు...
28 May 2022 10:15 AM GMTRam Gopal Varma: పంజాగుట్ట పోలీస్స్టేషన్కు రాంగోపాల్వర్మ.. ఆ...
28 May 2022 10:00 AM GMTSarkaru Vaari Paata OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. డేట్ ఫిక్స్..
28 May 2022 9:30 AM GMTRana Daggubati: నాగచైతన్యపై రానా కామెంట్స్.. సోషల్ మీడియాలో హాట్...
27 May 2022 2:15 PM GMTPatton Oswalt: 'ఆర్ఆర్ఆర్'పై హాలీవుడ్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
27 May 2022 1:15 PM GMTBalakrishna: బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛేంజ్.. ఈసారి తెరపైకి కొత్త...
27 May 2022 12:15 PM GMT