అంతర్వేది ఘటన వెనక ఉన్నది ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం:హోంమంత్రి
By - Nagesh Swarna |11 Sep 2020 6:53 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల ఆగ్రహ జ్వాలలకు కారణమైన అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలున్నాయని... సీబీఐ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత స్పష్టం చేశారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com