AP: కట్టెలకు పోతే కొట్టారు...ఇద్దరు మహిళలపై దారుణం

X
By - Subba Reddy |27 Jan 2023 12:30 PM IST
ఎన్టీఆర్ జిల్లాలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో దారుణం
ఎన్టీఆర్ జిల్లాలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో దారుణం చోటు చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ సిబ్బంది దారుణానికి ఒడిగట్టారు. కట్టెల కోసం వెళ్లిన జయంతిపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను సెక్యూరిటీగార్డులు కొట్టారు. ఆడవాళ్లని చూడకుండా విచక్షణరహితంగా వారిపై దాడి చేశారు. దాంతో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మహిళలను కొట్టిన సెక్యూరిటీగార్డులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com