AP : జగన్ పాలన రాష్ట్రానికి శాపం : కన్నా లక్ష్మి నారాయణ

X
By - Vijayanand |11 April 2023 5:47 PM IST
నాలుగు సంవత్సరాల జగన్ పాలన రాష్ట్రానికి శాపమని విమర్శించారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి రాష్ట్రం పరువు తీస్తున్నారన్న కన్నా.. ఇసుక, మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెచ్చిన అప్పుల్లో 2 లక్షల కోట్లు సంక్షేమానికి ఇస్తే.. మిగతా సొమ్ము వైసీపీ నాయకులు భోంచేశారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com