AP: 39మంది ఐపీఎస్ల బదిలీ
By - Subba Reddy |8 April 2023 2:30 AM GMT
ఏపీలో 39మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ ఏడీజీగా రవిశంకర్ అయ్యన్నార్ను.. నెల్లూరు జిల్లా ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి, విశాఖ పోలీస్ కమిషనర్గా త్రివిక్రమ్ వర్మను..ఏలూరు డీఐజీగా జీవీజీ అశోక్కుమార్ను బదిలీ చేసింది. సీఐడీ డీఐజీగా సీహెచ్ శ్రీకాంత్, గుంటూరు డీఐజీగా పాల్రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com