అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోన్న ఏపీ సర్కారు
By - Nagesh Swarna |30 Sep 2020 11:18 AM GMT
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు. అక్టోబర్ రెండో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. కరోనా కారణంగా.. కేవలం మూడ్రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గురువారం జరుగనున్న కేబినెట్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com