ఆనంద‌య్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ..!

ఆనంద‌య్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ..!
కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్‌) క‌మిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఆనంద‌య్య ఇస్తున్న ఇతర మందులకి అనుమతి ఇచ్చింది. దీనిపైన ఇంకా నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story