రుషికొండలో బీచ్ క్లీనింగ్..పాల్గొన్న ఎం భరత్
By - Bhoopathi |8 Jun 2023 11:30 AM GMT
గీతం యూనివర్శిటీ అధ్యక్షుడు ఎం భరత్ విశాఖలో రుషికొండ సాగరతీరంలో బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్నారు
గీతం యూనివర్శిటీ అధ్యక్షుడు ఎం భరత్ విశాఖలో రుషికొండ సాగరతీరంలో బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్నారు.జూన్ 8 ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా, బీచ్ లో పేరుకుపోయిన వ్యర్ధాలను ఓం సర్ఫ్ టీమ్, ప్లాటిపస్ ఎస్కాప్స్ తో కలిసి సంయుక్తంగా తొలగించారు. ప్రజలకు వ్యర్థాల మీద అవగాహణ లేకపోవడంతో, వ్యర్థాలను రోడ్లమీదే పడేస్తున్నారన్నారు. కేరళా, గుజరాత్ నుండి వచ్చి బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న టీమ్ లను అభినందించారు . ప్రభుత్వం బీచ్ లపై ఫోకస్ పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com