పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును స్వాగతించిన విష్ణువర్ధన్ రెడ్డి

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును స్వాగతించిన విష్ణువర్ధన్ రెడ్డి
న్నికలకు బీజేపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయి అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టు వీడి ఎన్నికల నిర్వహణకు sec కి సహకరించాలని సూచించారు. ఉద్యోగ సంఘాల తీరును తాము కూడా మొదటి నుంచి తప్పుపడుతున్నామన్నారు. ఎన్నికలకు బీజేపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయి అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

Tags

Next Story