మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై కేసు నమోదయింది. శుక్రవారం తాడిపత్రి గనులశాఖ కార్యాలయం వద్ద జేసీ నిరసన తెలిపారు. గనులశాఖ అధికారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపై 156(A), 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Next Story