20 Nov 2020 9:33 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ...

ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి భేటీ

ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి భేటీ
X

ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఎన్నికలు నిర్వహించడంపై చర్చించారు. ముసాయిదా ఓటర్ జాబితా సహా ఇతర అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చించారు. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు సీఈఓ.

  • By kasi
  • 20 Nov 2020 9:33 AM GMT
Next Story