ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి భేటీ

ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి భేటీ

ఏపీలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఎన్నికలు నిర్వహించడంపై చర్చించారు. ముసాయిదా ఓటర్ జాబితా సహా ఇతర అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చించారు. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు సీఈఓ.

Tags

Next Story