ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,398 కేసులు

ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,398 కేసులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనాతో ప్పటివరకు 7వేల 234 మంది మృత్యువాడపడ్డారు.

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఉధృతితో రోజువారి కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1398 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక కరోనాతో మరో 9 మంది మృత్యువాత పడ్డారు.

గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనాతో ప్పటివరకు 7వేల 234 మంది మృత్యువాడపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story