గర్ల్స్ హాస్టల్లో కరోనా కలకలం..15 మందికి పాజిటివ్
Coronavirus: తూర్పు గోదావరి జిల్లా జిల్లా కాకినాడ జేఎన్టీయూలో కరోనా కలకలం నెలకొంది
BY Gunnesh UV3 Aug 2021 8:06 AM GMT

X
Gunnesh UV3 Aug 2021 8:06 AM GMT
తూర్పు గోదావరి జిల్లా జిల్లా కాకినాడ జేఎన్టీయూలో కరోనా కలకలం నెలకొంది. కాలేజ్ క్యాంపస్లోని గల్స్ హాస్టల్లో 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు... జేఎస్టీయూలో అందరికీ పరీక్షలు నిర్వహించారు. క్యాంపస్లోని సుమారు 400 మంది విద్యార్థినుల్లో ఆందోళన నెలకొంది.
Next Story
RELATED STORIES
Rajinikanth : తన పొలిటికల్ ఎంట్రీపై రజినీ ఏమన్నారంటే..?
8 Aug 2022 3:31 PM GMTNachindi Girl Friendu : దోస్త్ అంటే నువ్వేరా సాంగ్ను రిలీజ్ చేసిన...
8 Aug 2022 2:01 PM GMTHansika Motwani : హన్సిక వయసెంతో తెలుసా..?
8 Aug 2022 12:01 PM GMTDulquer Salmaan: హీరోగా చేస్తానంటే పరువుతీయొద్దన్నారు: దుల్కర్
8 Aug 2022 10:53 AM GMTRashmika Mandanna: అక్కినేని హీరోతో రష్మిక రొమాన్స్..
8 Aug 2022 7:34 AM GMTKrithi Shetty: అందుకే బాలీవుడ్ ఆఫర్లు వదులుకున్నా: కృతి శెట్టి
8 Aug 2022 6:02 AM GMT