కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన సీపీఐ రామకృష్ణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన సీపీఐ రామకృష్ణ
ప్రభుత్వాల అసమర్థ పాలనను ప్రతిపక్షాలపై నెట్టేస్తున్నారని విమర్శలు గుప్పించారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ నేత రామకృష్ణ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాల అసమర్థ పాలనను ప్రతిపక్షాలపై నెట్టేస్తున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కుట్ర జరుగుతుందన్నారు. మంత్రి అమర్నాథ్‌కు విషయ పరిజ్ఞానం లేదని.. సజ్జల కూడా విషయాన్ని పక్కదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇక పోలవరం కూడా ప్రభుత్వం చేతకాని తనంతోనే పూర్తి కాలేదన్నారు. రాష్ట్ర ఆస్తులను అదానీకి కంపెనీలకు కట్టబెడట్టడం తప్పా జగన్ చేసిందేమీ లేదన్నారు. ఇక బెయిల్ రద్దు అయితే ఆయన భవిష్యత్‌ ఏంటో జగన్‌కే తెలియదన్నారు రామకృష్ణ

Tags

Read MoreRead Less
Next Story