రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండాపోయింది : హైకోర్టు న్యాయవాది శ్రవణ్
X
By - kasi |4 Nov 2020 9:27 PM IST
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు దళిత జేఏసీ తీవ్రంగా ఖండించింది. దళితులపై దాడులు జరిగినప్పుడు .. సంఘాలు, పార్టీలు అనుకున్నంత మేర స్పందించలేదని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దళితుడికి శిరోముండనం చేశారని, మరో యువకుడుని కొట్టిచంపారన్నారు. ఈ ఘటనలు తనను కలిచివేశాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని దళితులకు ఎందుకు అండగా నిలబడలేక పోతున్నామని ఆయన ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com