Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్
By - Subba Reddy |10 March 2023 9:15 AM GMT
నేను ఎమ్మెల్సీ కవిత బినామి కాదన్న రామచంద్ర పిళ్లై
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది.ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని రామచంద్ర పిళ్లై వెనక్కి తీసుకున్నాడు. అతను ఎమ్మెల్సీ కవితకు బినామినంటు గతంలో ఈడీకీ వాంగ్మూలం ఇచ్చాడు. ఈడీ ఒత్తిడి తట్టుకోలేకే ఆ వాంగ్మూలం ఇచ్చానని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ వాంగ్మూలం వెనక్కి తీసుకోవడానికి పిటిషన్ ఇచ్చాడు. దీంతో ఈడీకి స్పెషల్ కోర్టు నోలీసులు జారీ చేసింది. అయితే పిళ్లై పిటిషన్ స్పెషల్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. దీంతో కేసులో ఇంకేం పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com