దివ్య తేజస్విని హత్యకేసు.. విజయవాడకు నాగేంద్రబాబు తరలింపు

X
By - Nagesh Swarna |6 Nov 2020 4:14 PM IST
విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు. గుంటూరు జీజీహెచ్ లో ఈ నెల 15 నుంచి నాగేంద్ర చికిత్స పొందుతున్నాడు. కాగా గత నెలలో దారుణంగా దివ్యను దారుణంగా హతమార్చిన నాగేంద్ర.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com