వైఎస్ భారతికి పితృ వియోగం
![వైఎస్ భారతికి పితృ వియోగం వైఎస్ భారతికి పితృ వియోగం](https://www.tv5news.in/h-upload/2020/10/03/271986-ec-gangireddy.webp)
By - kasi |3 Oct 2020 1:58 AM GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులుగా ఉన్నారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా పనిచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com