నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి సమస్యేంటి : ఆలపాటి రాజేంద్రప్రసాద్

X
By - kasi |10 Sept 2020 4:09 PM IST
ప్రభుత్వం పేదలకు 40 వేల ఎకరాలు పంచాలని నిర్ణయం తీసుకుంటే అందులో నాలుగు వేల ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టే..
ప్రభుత్వం పేదలకు 40 వేల ఎకరాలు పంచాలని నిర్ణయం తీసుకుంటే అందులో నాలుగు వేల ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టే విధించాయన్నారు మాజీ మంత్రి ఆలపాటి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి సమస్యేంటి : ఆలపాటి రాజేంద్రప్రసాద్.. మిగిలిన 36 వేల ఎకరాల భూమిని పేదలకు పంచడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు.. సేకరించిన భూమిని మెరక చేయడం, చదును కోసం 10వేల కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వడానికి, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్యేంటని ఆలపాటి ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com