రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగాయి : మాజీ మంత్రి దేవినేని
By - kasi |23 Sep 2020 12:55 PM GMT
ముఖ్యమంత్రి జగన్ టీటీడీ నిబంధనలను,స్వామివారి సాంప్రదాయాల్ని గౌరవించాలన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగియాన్నారు. దీనిపై ఏ రోజూ సిఎం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని దేవినేని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com