GANESH POOJA: విఘ్నేశ్వరుడికి ప్రముఖుల తొలి పూజ

GANESH POOJA: విఘ్నేశ్వరుడికి ప్రముఖుల తొలి పూజ
X
రాష్ట్రం వర్థిల్లాలని వినాయుకుడికి ప్రత్యేక పూజలు

వి­నా­యక చవి­తి పం­డు­గ­ను పర్యా­వ­రణ హి­తం­గా జరు­పు­కో­వా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. వి­నా­య­క­చ­వి­తి పూ­జ­ల్లో చం­ద్ర­బా­బు పా­ల్గొ­ని..వి­ఘ్నే­శ్వ­రు­డి­కి పూ­జ­లు చే­శా­రు. ఇంటి పె­ర­టి­లో­నే ని­మ­జ్జ­నం చే­సు­కు­నే­లా మట్టి గణ­ప­తి, వి­త్తన గణ­ప­తి ప్ర­తి­మ­ల­ను ప్రో­త్స­హిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­న్నా­రు. ప్లా­స్ట­ర్‌ ఆఫ్‌ పా­రి్‌­స­తో తయా­రు చే­సిన వి­గ్ర­హా­ల్లో జి­ప్స మ్‌, గం­ధ­కం, మె­గ్నీ­షి­యం వం­టి­వి ఉం­టా­య­ని, అవి నీ­టి­లో కలి­సి, పె­ద్ద ఎత్తున నీటి కా­లు­ష్యం­తో ము­ప్పు వా­టి­ల్లు­తుం­ద­ని చె­ప్పా­రు.


ముఖ్యమంత్రి దంపతుల గణపతి పూజ

వి­నా­య­క­చ­వి­తి పర్వ­ది­నం సం­ద­ర్భం­గా ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి-గీత దం­ప­తు­లు జూ­బ్లీ­హి­ల్స్‌­లో­ని ని­వా­సం­లో గణ­ప­తి పూజ ని­ర్వ­హిం­చా­రు. వేద పం­డి­తు­లు సీఎం దం­ప­తు­ల­కు వే­దా­శీ­ర్వ­చ­నా­లు అం­దిం­చా­రు. రే­వం­త్ కూ­తు­రు నై­మి­షా దం­ప­తు­లు, సీ­ఎం­వో సి­బ్బం­ది వి­ఘ్నే­శ్వర పూ­జ­లు పా­ల్గొ­న్నా­రు. రా­ష్ట్రం సు­భి­క్షం­గా ఉం­డా­ల­ని గణ­నా­థు­డి­ని పూ­జిం­చి­న­ట్లు రే­వం­త్‌­రె­డ్డి వె­ల్ల­డిం­చా­రు. పలు­వు­రు రా­జ­కీయ, సినీ ప్ర­ము­ఖు­లు కూడా గణ­ప­తి పూ­జ­లో పా­ల్గొ­న్నా­రు. పర్యా­వ­రణ హిత వి­నా­య­కు­ల­ను పూ­జిం­చా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. భారీ వర్షా­లు పడు­తు­న్నా మం­డ­పా­ల­కు తర­లి­వ­చ్చి భక్తు­లు గణ­నా­థు­డి­ని పూ­జిం­చా­రు వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ కేం­ద్ర­కా­ర్యా­ల­యం­లో బు­ధ­వా­రం వి­నా­యక చవి­తి వే­డు­క­లు ఘనం­గా జరి­గా­యి. పా­ర్టీ అధి­నేత, మాజీ సీఎం వై­ఎ­స్‌ జగ­న్‌ మో­హ­న్‌­రె­డ్డి గణ­నా­థు­డి తొలి పూజా కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్నా­రు. వి­ఘ్నే­షు­డి­కి హా­ర­తి ఇచ్చి.. తీ­ర్థ­ప్ర­సా­దా­లు స్వీ­క­రిం­చా­రు. విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది.

Tags

Next Story