Guntur: పొన్నూరు అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత

X
By - Subba Reddy |4 May 2023 12:30 PM IST
రైతులతో కలిసి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
గుంటూరు జిల్లా పొన్నూరు అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులతో కలిసి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. అకాల వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగో లు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ టీడీపీ పట్టుబట్టింది. రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com