Nellore : గాంధీ విగ్రహం ముందు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు..

X
Nellore : కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉన్న పెన్షన్ కట్ చేసిందనే ఆవేదనతో ఓ దివ్యాంగుడు చెప్పుతో కొట్టుకున్న సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. వెంకటగిరి నియోజకవర్గంలోని వెలంపాలెంలో గాంధీ విగ్రహం ముందు దివ్యాంగుడు వెంకటేశ్వర్లు తన సోదరుడు నరసింహులుతో కలిసి నిరసన తెలిపాడు.. వున్న పెన్షన్ తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్నాడు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
