
By - Manikanta |1 Sept 2024 1:30 PM IST
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. పీలేరు వాగుకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని నాగులేరు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com