AP High Court : ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్..!

AP High Court : ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్..!
ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం..

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.. అఫిడవిట్ లో దాఖలు చేసిన దానికి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కోవిడ్ విధానాలకు పొంతనలేదంది.. బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే బదులివ్వడం ఏంటని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకుంటే సి ఎస్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తుందాని హైకోర్టు హెచ్చరించింది. కరోనా చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు, ఏపీసీఎల్‌ఏ వేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story