ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా ఇంటి ముట్టడి

X
By - Nagesh Swarna |28 Sept 2020 4:13 PM IST
ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా ఇంటిని ముట్టించారు చేనేత కార్మికులు. జీవనోపాధి కోల్పోయి బతకడమే కష్టతరంగా మారుతున్నా.... ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు నేతన్నలు. పాదయాత్రలో ఇచ్చిన హామీని.... సీఎం జగన్ గాలికొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com