JOGI ARREST: వైసీపీ నేత జోగి రమేష్‌కు రిమాండ్

JOGI ARREST: వైసీపీ నేత జోగి రమేష్‌కు రిమాండ్
X
 ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించిన న్యాయస్థానం

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించింది. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. జోగి రమేశ్‌, రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్‌ అధికారులు విచారించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు.



జోగి రమేష్ అరెస్ట్

నకి­లీ మద్యం తయా­రీ కే­సు­లో వై­సీ­పీ నేత, మాజీ మం­త్రి జోగి రమే­శ్‌ అరె­స్ట­య్యా­రు. ఆది­వా­రం ఉదయం ఎన్టీ­ఆ­ర్‌ జి­ల్లా ఇబ్ర­హీం­ప­ట్నం­లో­ని ఆయన ని­వా­సా­ని­కి వె­ళ్లిన సి­ట్‌ బృం­దం జోగి రమే­శ్‌­తో పాటు ఆయన అను­చ­రు­డు ఆరే­ప­ల్లి రా­ము­ను పో­లీ­సు­లు అరె­స్ట్‌ చే­శా­రు. రమే­శ్‌­ను వి­జ­య­వా­డ­లో­ని ఎక్సై­జ్‌ కా­ర్యా­ల­యా­ని­కి తర­లిం­చి వి­చా­రిం­చా­రు. జోగి రమే­శ్‌ ప్రో­ద్బ­లం­తో­నే నకి­లీ మద్యం తయా­రు చే­సి­న­ట్లు ఈ కే­సు­లో ఏ1 నిం­ది­తు­డి­గా ఉన్న అద్దే­ప­ల్లి జనా­ర్ద­న­రా­వు పో­లీ­సు­ల­కు ఇటీ­వల వాం­గ్మూ­లం ఇచ్చా­రు. తనకు రూ.3 కో­ట్లు సాయం చే­స్తా­న­ని రమే­శ్‌ హామీ ఇచ్చా­ర­ని, ఈ డబ్బు­తో ఆఫ్రి­కా­లో డి­స్టి­ల­రీ ఏర్పా­టు చే­సు­కో­వ­చ్చ­ని ఆశ­పె­ట్ట­డం­తో­నే ఇం­దు­లో­కి ది­గా­న­ని జనా­ర్ద­న్‌­రా­వు చె­ప్పా­డు. జోగి రమే­ష్ మం­త్రి­గా ఉన్న సమ­యం­లో­నే అనగా.. 2023లోనే ఇబ్ర­హీం­ప­ట్నం­లో నకి­లీ మద్యం తయా­రీ­ని ప్రా­రం­భిం­చా­మ­ని జనా­ర్ద­న­రా­వు తె­లి­పా­ర­ని సమా­చా­రం. ఈ మే­ర­కు రా­త­పూ­ర్వ­కం­గా స్టే­ట్‌­మెం­ట్‌ కూడా ఇచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. అలా­నే తాను ఆఫ్రి­కా వె­ళ్లే ముం­దు అనగా.. అక్టో­బ­ర్ 23న ఇబ్ర­హీం­ప­ట్నం­లో­ని జోగి రమే­శ్‌ ని­వా­సా­ని­కి వె­ళ్లి­న­ట్లు జనా­ర్ద­న­రా­వు పో­లీ­సు­ల­కు తె­లి­పా­రు.

ఉద్రిక్తత

జోగి రమే­ష్ అరె­స్ట్ సమ­యం­లో తీ­వ్ర ఉద్రి­క్త వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది. అయి­తే పో­లీ­సు­లు వచ్చా­ర­ని తె­లు­సు­కు­న్న జోగి రమే­ష్.. సు­మా­రు 3 గంటల పాటు డోర్ తీయక పో­వ­డం­తో అధి­కా­రు­లు ఇంటి బయ­ట­నే ఉన్నా­రు. అనం­త­రం ఉదయం 8 గంటల సమ­యం­లో ఆయన డోర్ ఒపె­న్ చే­య­డం­తో.. ముం­దు­గా పో­లీ­సు­లు ఆయ­న­కు నో­టీ­సు­లు అం­ద­జే­సి ఆ తర్వాత అరె­స్ట్ చే­శా­రు. ప్ర­భు­త్వం కక్ష­సా­ధిం­పు చర్య­ల­కు పా­ల్ప­డు­తోం­దం­టూ ని­ర­స­న­కు ది­గా­రు వై­సీ­పీ నే­త­లు, కా­ర్య­క­ర్త­లు. జోగి రమే­శ్‌ ప్రో­ద్బ­లం­తో­నే కల్తీ మద్యం తయా­రు చే­సి­న­ట్లు ఈ కే­సు­లో ఏ1 నిం­ది­తు­డి­గా ఉన్న అద్దే­ప­ల్లి జనా­ర్ద­న­రా­వు పో­లీ­సు­ల­కు వాం­గ్మూ­లం ఇచ్చా­రు. దీం­తో ఈ ఉదయం జోగి రమే­శ్‌ ఇం­టి­కి వె­ళ్లిన పో­లీ­సు­లు అరె­స్ట్ చే­శా­రు. జోగి రమే­ష్ మం­త్రి­గా ఉన్న సమ­యం­లో­నే అనగా.. 2023లోనే ఇబ్ర­హీం­ప­ట్నం­లో నకి­లీ మద్యం తయా­రీ­ని ప్రా­రం­భిం­చా­మ­ని జనా­ర్ద­న­రా­వు తె­లి­పా­ర­ని సమా­చా­రం. ఈ మే­ర­కు రా­త­పూ­ర్వ­కం­గా స్టే­ట్‌­మెం­ట్‌ కూడా ఇచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

Tags

Next Story