Kakani Govardhan Reddy: నాపై ఆరోపణలు చేసేవారు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు - కాకాణి

Kakani Govardhan Reddy: నాపై ఆరోపణలు చేసేవారు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు - కాకాణి
Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి.

Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి. కోర్టులో జరిగిన చోరిపై ఏ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఆరోపణలు చేసినవారు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చన్నారాయన. టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లవచ్చని సలహా ఇచ్చారు మంత్రి కాకాణి.

Tags

Read MoreRead Less
Next Story