విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

X
By - Nagesh Swarna |13 Oct 2020 4:05 PM IST
గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భవానీపురం సితార సెంటర్ కొండ ప్రాంతంలో ఇంటిపై కొండచరియలు విరగిపడ్డాయి. అయితే శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com