LOKESH: కసి, పట్టుదలతో ఎవరెస్ట్ అధిరోహించండి: లోకేశ్

LOKESH: కసి, పట్టుదలతో ఎవరెస్ట్ అధిరోహించండి: లోకేశ్
X
నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించిన లోకేశ్

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 21 మంది విద్యార్థుల బృందం ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేయనుంది. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించనున్నారు. ప్ర­త్యేక అవ­స­రా­లు గల వి­ద్యా­ర్థు­ల్లో ఆత్మ­వి­శ్వా­సా­న్ని నిం­పేం­దు­కు, వా­రి­లో­ని ప్ర­తి­భ­ను ప్ర­పం­చా­ని­కి చా­టి­చె­ప్పేం­దు­కు సమ­గ్ర­శి­క్ష ఆధ్వ­ర్యం­లో ఎవ­రె­స్ట్ బేస్ క్యాం­ప్ అధి­రో­హణ యా­త్ర­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వి­ద్య, ఐటీ శాఖల మం­త్రి నారా లో­కే­శ్ ప్రా­రం­భిం­చా­రు. వి­భి­న్న ప్ర­తి­భా­వం­తు­లైన వి­ద్యా­ర్థుల బృం­దం ఎవ­రె­స్ట్ అధి­రో­హ­ణ­కు వె­ళ్ల­డం దేశ చరి­త్ర­లో­నే ఇది మొ­ద­టి­సా­ర­ని నారా లో­కే­శ్ తె­లి­పా­రు. సవా­ళ్ల­ను అధి­గ­మిం­చి ప్ర­పం­చా­న్ని జయిం­చా­ల­ని వి­ద్యా­ర్థు­ల­కు పి­లు­పు­ని­చ్చా­రు. ఏటా ఇలాం­టి ప్ర­తి­భా­వం­తు­ల­ను గు­ర్తిం­చి, వా­రి­ని అన్ని­వి­ధా­లా ఆదు­కో­వ­డ­మే కూ­ట­మి ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. సమ­గ్ర శి­క్షా వి­భా­గం ద్వా­రా వి­ద్యా­ర్థు­ల­కు శి­క్షణ ఇచ్చి, ఈ సాహస యా­త్ర­కు సి­ద్ధం చే­శా­మ­ని తె­లి­పా­రు.

Tags

Next Story