lokesh: 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ: లోకేశ్

lokesh: 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ: లోకేశ్
X
పులివెందుల గెలుపుపై కూటమి మంత్రుల హర్షం

పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­కల ఫలి­తా­ల­పై మం­త్రి లో­కే­శ్ స్పం­దిం­చా­రు. దా­దా­పు 30 ఏళ్ల తర్వాత పు­లి­వెం­దు­ల­లో ప్ర­జా­స్వా­మ్య వా­తా­వ­ర­ణం­లో ఎన్ని­క­లు జరి­గా­య­న్నా­రు. ప్ర­జ­లు స్వే­చ్ఛ­గా తమ ఓటు హక్కు­ను వి­ని­యో­గిం­చు­కు­న్నా­ర­ని చె­ప్పా­రు. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట ప్ర­జ­లు తి­రో­గ­మ­నా­న్ని కా­ద­ని, పు­రో­గ­తి­కి పట్టం కట్టా­ర­ని పే­ర్కొ­న్నా­రు. టీ­డీ­పీ అభ్య­ర్థు­ల­కు మద్ద­తు­గా ని­లి­చిన ప్ర­జ­ల­కు ధన్య­వా­దా­లు తె­లి­పా­రు. పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.

సంక్షోభంలో వైఎస్ జగన్ భవిష్యత్తు

మాజీ సీఎం వై­ఎ­స్ జగన్ వ్య­వ­హర శైలి, అతి వి­శ్వా­సం ఆయ­న­కు ఒం­ట­రి­త­నా­న్ని తె­చ్చి­పె­ట్టిం­ది. బీ­జే­పీ­పై స్ప­ష్టత లే­క­పో­వ­డం, మి­త్ర­ప­క్షా­ల­తో స్నే­హం చే­య­డం ఫె­యి­ల్ అవ్వ­డం, బల­మైన పో­రా­టం చే­య­క­పో­వ­డం వంటి కా­ర­ణా­లు 2014, 2024లో ఓట­మి­కి కా­ర­ణా­లు. తా­జా­గా జరి­గిన పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట ఎన్ని­క­లూ దా­ని­ని మరో­సా­రి ఫ్రూ­వ్ చే­శా­యి. ఇలా­నే సా­గి­తే ఆయన రా­జ­కీయ భవి­ష్య­త్తు సం­క్షో­భం­లో పడే అవ­కా­శ­ముం­ద­ని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు హె­చ్చ­రి­స్తు­న్నా­రు.

30 ఏళ్ల తర్వాత ఓటేశా..

పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­కల కౌం­టిం­గ్‌­లో ఆస­క్తి­కర ఘటన చో­టు­చే­సు­కుం­ది. 25 ఓట్ల­ను ఒక కట్ట­గా కట్టే­ట­ప్పు­డు అం­దు­లో­నుం­చి ఓ స్లి­ప్‌ బయ­ట­ప­డిం­ది. ఓ అజ్ఞాత వ్య­క్తి దా­న్ని రాసి బ్యా­లె­ట్‌ బా­క్స్‌­లో వే­శా­డు. 30 ఏళ్ల తర్వాత ఓటు వే­సి­నం­దు­కు సం­తో­షం­గా ఉం­ద­ని ఓటరు అం­దు­లో పే­ర్కొ­న్నా­రు. చాలా ఏళ్లు­గా ఇక్కడ ఎన్ని­క­లు జరు­గు­తు­న్నా.. ప్ర­జ­ల­ను పో­లిం­గ్‌­లో పా­ల్గొ­న­కుం­డా అడ్డు­కు­న్న­ట్లు ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందనేందుకు ఇదే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.

Tags

Next Story