LOKESH: నేడు ప్రధానితో లోకేశ్ భేటీ

LOKESH: నేడు ప్రధానితో లోకేశ్ భేటీ
X

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ఐటీ శాఖ మం­త్రి నారా లో­కే­శ్‌ నేడు ప్ర­ధా­ని మో­దీ­తో భేటీ కా­ను­న్నా­రు. ఇప్ప­టి­కే ఢి­ల్లీ చే­రు­కు­న్న లో­కే­శ్.. మో­దీ­తో పాటు కేం­ద్ర మం­త్రు­ల­తో­నూ సమా­వే­శం కా­ను­న్నా­రు. ప్ర­ధా­ని మో­దీ­తో మం­త్రి లో­కే­శ్‌ జర­ప­ను­న్న ఈ సమా­వే­శం పూ­ర్తి­గా మర్యా­ద­పూ­ర్వక భేటీ అని అధి­కా­రిక వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. ఢి­ల్లీ­లో ప్ర­ధా­ని­తో సమా­వే­శం ము­గి­సిన వెం­ట­నే మం­త్రి లో­కే­శ్‌ తి­రి­గి రా­ష్ట్రా­ని­కి పయనం కా­ను­న్నా­రు. ఈరో­జే లో­కే­శ్ తి­రు­గు ప్ర­యా­ణ­మ­వు­తా­ర­ని తె­లు­స్తోం­ది. అమ­రా­వ­తి­లో జర­గ­ను­న్న టీ­చ­ర్స్ డేలో పా­ల్గొం­టా­రు.

జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నాం

జీ­ఎ­స్టీ­లో భా­గం­గా ఇప్ప­టి­వ­ర­కు ఉన్న నా­లు­గు శ్లా­బు­ల­ను రెం­డు­కు కు­దిం­చ­డం, ని­త్యా­వ­స­రా­ల­పై పన్ను రే­ట్ల­ను తగ్గిం­చ­డం వం­టి­వి వృ­ద్ధి­కి దో­హ­ద­ప­డే సా­ను­కూల ని­ర్ణ­యా­ల­ని మం­త్రి లో­కే­శ్‌ పే­ర్కొ­న్నా­రు. ఈ సం­స్క­ర­ణ­లు దేశ పన్నుల వి­ధా­నా­న్ని మరింత సర­ళ­త­రం చే­స్తా­య­ని సో­ష­ల్ మీ­డి­యా­లో పో­స్ట్ చే­శా­రు.

Tags

Next Story