Lokesh : చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నారా లోకేష్
By - Divya Reddy |6 Sep 2022 4:30 PM GMT
Lokesh : వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి గాంధీని పరామర్శించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
Lokesh : వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి గాంధీని పరామర్శించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కంటికి జరుగుతున్న చికిత్స గురించి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని గాంధీకి హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com