బిగ్ బ్రేకింగ్..రాష్ట్రపతికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ.. స్పందించిన రాష్ట్రపతి భవన్
వచ్చే శుక్రవారం రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్

*రాష్ట్రపతికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ
*తనపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్రపతికి అందించిన ఎంపీ రఘురామ
*నియోజకవర్గంలో తనను పర్యటించనివ్వకపోవడాన్ని వివరించిన ఎంపీ
*దళిత క్రైస్తవుల అంశంపై ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో..
*ఏపీలో తనపై తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్రపతికి తెలిపిన రఘురామ
*రఘురామ లేఖపై వెంటనే స్పందించిన రాష్ట్రపతి భవన్
*వచ్చే శుక్రవారం రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్
అక్రమ కేసులు పెట్టి.. తనను నియోజకవర్గంలో పర్యటించనివ్వకుండా చేస్తున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. తనపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్రపతికి అందించారు. దళిత క్రైస్తవుల అంశంపై ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో.. ఏపీలో తనపై తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్రపతికి రఘురామ తెలిపారు.
రఘురామ లేఖపై రాష్ట్రపతి భవన్ వెంటనే స్పందించింది. వచ్చే శుక్రవారం రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చారు.
RELATED STORIES
Chandrababu: కేంద్ర జలశక్తిమంత్రికి చంద్రబాబు లేఖ.. పోలవరం ప్రాజెక్టు...
29 Jun 2022 12:25 PM GMTEast Godavari: స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లొస్తుండగా ప్రమాదం.....
29 Jun 2022 9:30 AM GMTChandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్కు ఎక్కడుంది?- చంద్రబాబు
27 Jun 2022 1:45 PM GMTTirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది...
27 Jun 2022 12:35 PM GMTAndhra Pradesh: ఏపీలో క్రూర మృగాల సంచారం.. అడవిని వదిలి పల్లెల్లోకి..
26 Jun 2022 3:20 PM GMTAmaravati: రాజధాని అమరావతిలో భూముల అమ్మకం.. ఏకంగా 248 ఎకరాలు..
26 Jun 2022 12:15 PM GMT