Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా అమాయకులను బలిచేస్తోంది : నారా లోకేష్

Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా అమాయకులను బలిచేస్తోంది : నారా లోకేష్
Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా.. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.

Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా.. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లపల్లెలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న కిషన్‌ అనే యువకుడిని ఇసుకు మాఫియా హత్య చేసింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కిషన్‌ కుటుంబానికి న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. కిషన్‌ను హత్య చేసిన ఇసుక మాఫియా, దాని వెనుక ఉన్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story