మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పర్యటన

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పర్యటన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటించారు. మైనార్టీ నాయకుడు షేక్‌ ఇక్బాల్‌ సోదరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు. పార్టీ తరపున బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోదరి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న పార్టీ నేత ఇక్బాల్ ను ఓదార్చారు.



Tags

Next Story