Vijayawada : తృటిలో తప్పిన ప్రమాదం.. మహిళ ప్రాణాలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్..

Vijayawada : తృటిలో తప్పిన ప్రమాదం.. మహిళ ప్రాణాలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్..
Vijayawada : విజయవాడ పెనుగంచిప్రోలు మునేరు బ్రిడ్జి వద్ద ముప్పు తప్పింది.

Vijayawada : విజయవాడ పెనుగంచిప్రోలు మునేరు బ్రిడ్జి వద్ద ముప్పు తప్పింది. వరద నీటిలో పడిపోయిన మహిళను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న మహిళ ప్రమాదవశాత్తు వరద నీటిలో పడిపోయింది. ఘటనా స్థలంలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సాయంతో మహిళను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

Tags

Read MoreRead Less
Next Story