Vijayawada : తృటిలో తప్పిన ప్రమాదం.. మహిళ ప్రాణాలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్..

X
By - Divya Reddy |27 July 2022 3:00 PM IST
Vijayawada : విజయవాడ పెనుగంచిప్రోలు మునేరు బ్రిడ్జి వద్ద ముప్పు తప్పింది.
Vijayawada : విజయవాడ పెనుగంచిప్రోలు మునేరు బ్రిడ్జి వద్ద ముప్పు తప్పింది. వరద నీటిలో పడిపోయిన మహిళను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న మహిళ ప్రమాదవశాత్తు వరద నీటిలో పడిపోయింది. ఘటనా స్థలంలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సాయంతో మహిళను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com