నెల్లూరు జిల్లా ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం : మాజీ మంత్రి సోమిరెడ్డి

X
By - kasi |30 Oct 2020 2:36 PM IST
నెల్లూరు జిల్లా రైతులు దోపిడీకి గురవుతున్నట్లు టీడీపీ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న ధాన్యంలో.. నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆక్షేపించారు. దళారుల మాటున రాజకీయ నాయకులు దోపిడీకి తెరతీశారన్నారు సోమిరెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com