కర్నూలు జిల్లాలో దారుణం.. వాకింగ్‌కు వెళ్లిన తండ్రీ కొడుకులపై కత్తులతో దాడి

కర్నూలు జిల్లాలో దారుణం.. వాకింగ్‌కు వెళ్లిన తండ్రీ కొడుకులపై కత్తులతో దాడి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారు జామున దుండగులు రెచ్చిపోయారు. వాకింగ్ కు వెళ్లిన తండ్రీ కొడుకులపై కత్తులతో విచక్షణా రహితంగా దాడికి దిగారు దుండగులు.. ఈ దాడిలో హర్షవర్ధన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ శుక్రవారం హర్షవర్దన్ కు వివాహం జరగనుంది. ఈ సమయంలో దాడి జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహరాం కారణమా..? పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story