pawan: మీరు కోస్తామంటే.. మేం చూస్తూ ఉంటామా

pawan: మీరు కోస్తామంటే.. మేం చూస్తూ ఉంటామా
X
మార్కాపురంలో పవన్ పర్యటన... జలజీవన్ మిషన్ పనులకు శంఖుస్థాపన.. కూటమి అంటే పిడికిలి- పవన్

కూ­ట­మి ప్ర­భు­త్వం తీ­సు­కుం­టు­న్న ని­ర్ణ­యా­ల్లో తప్పొ­ప్పు­లు ఉంటే చె­ప్పా­ల­ని.. వా­టి­ని సరి­ది­ద్దు­కుం­టా­మ­ని ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ పే­ర్కొ­న్నా­రు. ప్ర­కా­శం జి­ల్లా­లో­ని మా­ర్కా­పు­రం­లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ పర్య­టిం­చా­రు. మా­ర్కా­పు­రం మం­డ­లం నర­సిం­హా­పు­రం వద్ద రూ. 1290 కో­ట్ల­తో జల్ జీ­వ­న్ మి­ష­న్ పను­ల­కు శం­ఖు­స్థా­పన చేసి బహి­రంగ సభలో పవన్ కల్యా­ణ్ ప్ర­సం­గిం­చా­రు. ప్ర­కా­శం జి­ల్లా­లో తా­గు­నీ­టి కోసం చే­ప­డు­తు­న్న అతి పె­ద్ద ప్రా­జె­క్టు అని పవన్ కల్యా­ణ్ పే­ర్కొ­న్నా­రు. దీని ద్వా­రా దా­దా­పు 10 లక్ష­ల­కు పైగా జనా­భా­కు తా­గు­నీ­టి­ని అం­దిం­చ­బో­తు­న్నా­మ­న్నా­రు. జల్‌ జీ­వ­న్‌ మి­ష­న్‌ పథ­కా­న్ని ఆపే­స్తు­న్న­ట్టు కేం­ద్రం చె­ప్ప­టం­తో కేం­ద్ర మం­త్రి పా­టి­ల్‌­ను కలి­సి అన్ని వి­ష­యా­ల­ను వి­వ­రిం­చి­న­ట్టు తె­లి­పా­రు. నీటి ఎద్ద­డి ప్రాం­తా­ల­కు రూ. 84 వేల కో­ట్లు అవ­స­ర­మ­వు­తా­య­ని చె­ప్పా­మ­న్నా­రు. ప్ర­స్తు­తం జల్‌ జీ­వ­న్‌ మి­ష­న్‌ మొ­ద­టి వి­డ­త­గా రూ.1,290 కో­ట్ల­తో శం­కు­స్థా­పన చే­సి­న­ట్టు తె­లి­పా­రు. ఏపీ 21 మంది ఎంపీ సీ­ట్లు గె­లు­చు­కో­వ­టం­తో కేం­ద్రా­ని­కి ఆక్సి­జ­న్ అయ్యిం­ద­ని పవన్ అభి­ప్రా­య­ప­డ్డా­రు. అం­దు­వ­ల్లే ఏపీ­కి ని­ధు­లు వస్తు­న్నా­య­ని స్ప­ష్టం చే­శా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వం తీ­రు­తో­నే ఏపీ­కి జల్ జీ­వ­న్ మి­ష­న్ పను­ల­కి ని­ధు­లు ఇవ్వ­మ­ని కేం­ద్ర ప్ర­భు­త్వం చె­ప్పిం­ద­న్నా­రు. తాను, సీఎం చం­ద్ర­బా­బు కేం­ద్రం­తో చర్చ­లు జర­ప­టం వల్ల ని­ధు­లు వి­డు­ద­ల­య్యా­య­ని పవన్ వె­ల్ల­డిం­చా­రు.

సినిమా డైలాగులు నిజజీవితంలో బావుండవు

తమ ప్ర­భు­త్వం కక్ష తీ­ర్చు­కు­నే­ది కా­ద­ని... తప్పు­లు చే­స్తే శి­క్షిం­చే ప్ర­భు­త్వ­మ­ని పవ­న్‌ కల్యా­ణ్ స్ప­ష్టం చే­శా­రు. వ్య­క్తి­గ­తం­గా తనకు ఎవ­రి­పై­నా కోపం లే­ద­ని చె­ప్పు­కొ­చ్చా­రు. కు­త్తు­క­లు కో­స్తాం అనే వై­సీ­పీ తా­టా­కు చప్పు­ళ్ల­కు భయ­ప­డ­మ­ని.. మీరు కొ­స్తా­మం­టే మేము చూ­స్తూ ఉం­ట­మ­ని అన్నా­రు. మీరు మళ్లీ అధి­కా­రం­లో­కి ఆ పా­ర్టీ నే­త­లు చె­బు­తు­న్నా­ర­ని ఎలా వస్తా­రో చూ­ద్దా­మ­ని పవన్ కల్యా­ణ్ సవా­ల్ వి­సి­రా­రు. వై­సీ­పీ అం­టు­న్న రప్పా రప్పా సి­ని­మా డై­లా­గు­ల­పై పవన్ ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తూ.. ఇవి ని­జ­జీ­వి­తం­లో బా­గుం­డ­వ­ని చె­ప్పు­కొ­చ్చా­రు. సా­మా­న్యు­ల­ను బె­ది­రిం­చ­డం వల్లే వై­సీ­పీ­కి ఈ దు­స్థి­తి వచ్చిం­ద­ని పవ­న్‌ కల్యా­ణ్ వి­మ­ర్శిం­చా­రు . దే­వా­దాయ, అటవీ శాఖ, ఖా­ళీ­గా కని­పిం­చిన భూ­ము­ల­ను గత ప్ర­భు­త్వ పె­ద్ద­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­ర­ని పవన్ కల్యా­ణ్ వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఈ ఆక్ర­మణ భూ­ము­ల­పై ప్ర­భు­త్వం దృ­ష్టి సా­రిం­చిం­ద­ని వీ­టి­కి రక్షణ కల్పిం­చే బా­ధ్యత కూ­ట­మి ప్ర­భు­త్వం తీ­సు­కుం­ద­న్నా­రు. కూ­ట­మి అంటే పి­డి­కి­లి అని... అం­దు­లో ఏ వేలు లే­క­పో­యి­నా ఏమీ చే­య­లే­మ­ని.. ఏక­ల­వ్యు­డు పరి­స్థి­తి అవు­తుం­ద­న్నా­రు. 15 ఏళ్లు పదవిలో ని­ల­బె­డి­తే రా­ష్ట్రం అభి­వృ­ద్ధి చెం­దు­తుం­ద­న్నా­ రు.

Tags

Next Story