pawan kalyan : కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి: పవన్ కల్యాణ్

X
By - /TV5 Digital Team |22 Oct 2021 2:20 PM IST
pawan kalyan : కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
pawan kalyan : కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పథకాలకు కూడా సంజీవయ్య పేరు పెట్టాలన్నారు. ఆయన పేరును ఒక్క పథకానికీ పెట్టకపోవడం దురదృష్టకరం అన్నారు. పెన్షన్ పథకానికి కూడా సంజీవయ్యే ఆధ్యులన్నారు.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే, అధికార మార్పిడి తర్వాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని స్పష్టం చేశారు. సంజీవయ్య గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com