అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఇంచ్ కూడా కదిలించలేదు : పత్తిపాటి
By - Nagesh Swarna |4 Sep 2020 9:23 AM GMT
అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరగలేదన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. తనకు రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల భూములు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకెవరూ రాజధానిలో బినామీలు లేరన్నారు. అమరావతిని ఈ ప్రభుత్వం ఇంచు కూడా కదిలించలేదంటున్నారు పత్తిపాటి పుల్లారావు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com