ఏపీ సీఎం జగన్‌కి మరోసారి రఘురామకృష్ణరాజు ఘాటు కౌంటర్..!

ఏపీ సీఎం జగన్‌కి మరోసారి రఘురామకృష్ణరాజు ఘాటు కౌంటర్..!
Raghu Rama Krishnam Raju : ఏపీ సీఎం జగన్‌కి మరోసారి రఘురామకృష్ణరాజు ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Raghu Rama Krishnam Raju : ఏపీ సీఎం జగన్‌కి మరోసారి రఘురామకృష్ణరాజు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాను జగన్‌ కుటుంబ సభ్యుడిని కాదు కాబట్టి తనకు షోకాజ్‌లు ఇచ్చి, అరెస్టులు చేయించారని, పోలీసులతో కొట్టించడం లాంటివి చేశారని.. ఇప్పుడు విజయమ్మ విషయంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ నిన్న వేరే పార్టీ ఆవిర్భావ సభకి హాజరై పెద్ద స్పీచ్ ఇచ్చారని రఘురామ అన్నారు. ఆవిడకి షోకాజు నోటీసు ఇవ్వగలరా ? ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యగలరా ? అంటూ నిలదీశారు. ఏమంటారు జగన్ గారు? నీతులు, సూక్తులు వేరే వాళ్ళకి చెప్పటానికేనా, మీరు పాటించరా ? అంటూ ఆయన తనదైన శైలిలో సటైర్లు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story